జగనన్నే మా భవిష్యత్తు పోస్టర్లను ఆవిష్కరించిన ప్రొద్దుటూరు శాసనసభ్యులు శ్రీ రాచమల్లు శివప్రసాద్ రెడ్
April 06, 2023
0
స్వాన్ ఇండియా న్యూస్ ప్రొద్దుటూరు 06-04-22 : జగనన్నే మా భవిష్యత్తు పోస్టర్లను ఆవిష్కరించిన ప్రొద్దుటూరు శాసనసభ్యులు శ్రీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి రాష్ట్ర నాయకులు శ్రీ పోరెడ్డి నరసింహారెడ్డి గారు మరియు ప్రొద్దుటూరు మండల సచివాలయాల కన్వీనర్ కల్లూరు నాగేంద్రారెడ్డి గారు మరియు ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షుడు కామిశెట్టి బాబు గారు మరియు వైఎస్ఆర్సిపి నాయకుడు కాకర నాగ శేషారెడ్డి గారుమరియు ప్రొద్దుటూరు మండల కన్వీనర్ మార్తల ఓబుల్ రెడ్డి గారు మరికొందరు వైఎస్ఆర్ సీపీ నాయకులు పాల్గొన్నారు..
